భానుడి భగభగలు, ప్రజల విలవిలలు

573చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కాగజ్‌నగర్‌ లో గురువారం ఉదయం నుండే ఎండలు దంచి కొడుతుండడంతో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. అత్యవసర పనులను బయటికి వచ్చిన వారు ముఖానికి స్కార్ఫులు, క్యాపులు, తలపాగా చుట్టుకుని బయటికి వస్తున్నారు. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల లాడుతున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్