ఒక అంధుడు.. రూ.480 కోట్ల కంపెనీకి యజమాని ఎలా అయ్యారు?

78చూసినవారు
శ్రీకాంత్ బొల్లా ఆయన జన్మనిచ్చిన తల్లిని, లోకాన్ని చూడలేకపోయారు కానీ ఈ ప్రపంచమంతా ఇప్పుడు ఆయన వైపు ఆసక్తిగా చూస్తోంది. మచిలీపట్నం సమీపంలోని సీతారాంపురం అనే గ్రామంలో నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇప్పుడు సుమారు రూ.480 కోట్లు విలువ చేసే బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీకి యజమాని. అదెలా సాధ్యమైందో, ఆయన ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్