5న రక్తదాన శిబిరం

80చూసినవారు
5న రక్తదాన శిబిరం
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే వర్గీయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఉదయం 10 గంటలకు శిబిరాన్ని ప్రారంభిస్తారని, రక్తదాతలు ఆధార్కార్డు తీసుకుని రావాలన్నారు. దాతలకు రూ. లక్ష ప్రమాద బీమా కల్పిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్