విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి

567చూసినవారు
విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో శనివారం విషాదం నెలకొంది. ఉదయం విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందింది. సత్తంశెట్టి తిరుపతి అనే రైతుకు చెందిన ఎద్దు చనిపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ఎద్దు విలువ సుమారు రూ. 80,000 ఉంటుందని.. న్యాయం చేయాలని కోరుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్