రైలులో 300 కిలోల పటిక పట్టివేత

57చూసినవారు
రైలులో 300 కిలోల పటిక పట్టివేత
కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్లో గురువారం రామగిరి రైలులో సోదాలు నిర్వహించగా నాటుసారా తయారీకి వినియోగించే 300ల కిలోల పటికను పట్టుకున్నారు. ఆబ్కారీ పోలీసులు, ఆర్పీ ఎఫ్లు సంయుక్తంగా రైలులో సోదాలు నిర్వహించగా పటిక పట్టుబడిందని ఆబ్కారీ సీఐ రవి తెలిపారు. నిందితుల ఆచూకీ లభించలేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్