రైతులందరి రుణాలను మాఫీ చేయాలి

81చూసినవారు
పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యామ్ రావు డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్‌నగర్‌ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కొంతమంది రైతులకు మాత్రమే రుణాలను మాఫీ చేసి కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఆగస్టు 15లోపు రూ. 2లక్షలు ఉన్న రైతుల అందరికీ పూర్తిగా రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్