పోడు సమస్యను పరిష్కరించండి

62చూసినవారు
పోడు సమస్యను పరిష్కరించండి
బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన పోడు రైతులు శుక్రవారం సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ ని కలిశారు. దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్న పోడు భూమిలో ఫారెస్ట్ అధికారులు తమ స్వాధీనంలో తీసుకుంటామంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు రావి శ్రీనివాస్ ను కోరారు.

సంబంధిత పోస్ట్