జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలి

67చూసినవారు
జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలి
కాగజ్ నగర్ కు చెందిన ఆదాబ్ హైదరాబాద్ విలేఖరి అంగల తిరుపతిపై సోమవారం అక్రమ మైనింగ్ నిర్వాహకులు దాడి చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలని సోమవారం ఒక మీడియా ప్రకటనలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ (ఏబీజేఎఫ్)జిల్లా అధ్యక్షుడు జాడి దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్ట్ యూనియన్ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్