కంటి శస్త్రచికిత్సకు తరలింపు

67చూసినవారు
కంటి శస్త్రచికిత్సకు తరలింపు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని కిమ్స్ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిలో కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స అవసరం ఉన్నవారిని శనివారం బెల్లంపల్లి లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి తరలించారు. ఉచిత కంటి వైద్యశిబిరంలో 11 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించామన్నారు. వీరికి డా. కొత్తపల్లి శ్రీనివాస్ అనిత దంపతులు భోజన సదుపాయం, రవాణా ఖర్చులు అందజేసి చికిత్సకు పంపించారు.

సంబంధిత పోస్ట్