రెండు బైకులు ఢీ.. ఒకరికి గాయాలు

2933చూసినవారు
రెండు బైకులు ఢీ.. ఒకరికి గాయాలు
కాగజ్‌నగర్‌ పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పట్టణ వాసులు తెలిపిన వివరాల ప్రకారం. కాగజ్‌నగర్‌ పట్టణంలోని రైల్వే బ్రిడ్జిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్