అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

556చూసినవారు
బూర్గంపాడు మండలం సారపాక బ్రిడ్జి కింద నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా డిసిసి మైనార్టీ సెల్ చైర్మన్ మహిముద్ ఖాన్, బూర్గంపాహడ్ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి బుధవారం రాత్రి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.
అక్రమ ఇసుక రవాణాపై ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని జిల్లా కలెక్టర్ అయిన అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించి అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్