పట్టభద్రుల MLC ఉపఎన్నికపై రేపు కేటీఆర్ భేటీ
By Shashi kumar 82చూసినవారుపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికపై రేపు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక వ్యూహం, కార్యాచరణపై నేతలతో కూలంకషంగా చర్చించనున్నారు.