అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

552చూసినవారు
అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
జగన్‌ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటేశారన్నారు. పోలింగ్ శాతం పెరగడం అంటే అది పాజిటివ్ ఓటింగ్ అన్నారు. మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేశారని తెలిపారు. సీఎం జగన్ చేసిన కృషి వల్లే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పారు. మహిళలంతా సీఎం జగన్‌కే ఓటు వేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్