అయోధ్య రామమందిరంలో లీకేజీ

76చూసినవారు
అయోధ్య రామమందిరంలో లీకేజీ
అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు ఆలయ ప్రధాన పూజరి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నీరు సరిగ్గా రామ్‌లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీల మార్గంలో నీరు కారుతోంది. నీరు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు లేవని, అధికారులు సమస్య వెంటనే స్పందించాలని కోరారు.