శ్రీనివాసానంద సరస్వతి సంచలన ప్రకటన

60చూసినవారు
శ్రీనివాసానంద సరస్వతి సంచలన ప్రకటన
AP: తిరుమలలోని విశాఖ శారదా పీఠం ఆక్రమణలను ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పరిశీలించారు. ‘‘తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారు. ఇక్కడ ఒక్కరికీ అన్నం పెట్టడం లేదు.. పూజలు చేయడం లేదు. 10వేల చదరపు గజాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారు. శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం’’అని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు.

ట్యాగ్స్ :