బిజెపితోనే అభివృద్ధి సాధ్యం: ఎంపి

64చూసినవారు
బిజెపితోనే అభివృద్ధి సాధ్యం: ఎంపి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండల కేంద్రంలో ప్రైవేట్ కల్యాణ మండపంలో బిజెపి నాయకులు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి మురుగన్, ఎంపీ రాములు ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు. బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బిజెపి ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్