కొమిరెడ్డిపల్లిలో బిజెపి సంబరాలు

51చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని కొంరెడ్డి పల్లెలో మంగళవారం బిజెపి నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవడంతో బిజెపి నాయకులు ఏవి రాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు డాన్సులు చేసి సంబరాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్