అయ్యప్ప కొండపై గానార్చన కార్యక్రమం

83చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శబరిమల అయ్యప్ప కొండపై అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప గానార్చన భజన కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గురుస్వాములు ముత్యం, శ్రీనివాస్, డా. మెట్టుకాడి శ్యామ్, అన్వేష్, చిన్వేష్, సుదర్శన్, విజయకుమార్, వెంకట్ రెడ్డి, శరత్, అనిల్, మద్దిలేటి, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్