తిప్పరేణి కుంటలో పడి గుర్తుతెలియని మహిళ మృతి

61చూసినవారు
తిప్పరేణి కుంటలో పడి గుర్తుతెలియని మహిళ మృతి
మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం కేంద్రంలోని తిప్పరేణికుంటలో పడి గుర్తుతెలియని మహిళా మృతి చెందింది. శుక్రవారం స్థానికులు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సదరు మహిళా ఆత్మహత్యకు పాల్పడిందా? మరే కారణంగా అయినా ఉందా? అని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్