శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే

75చూసినవారు
శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే
జడ్చర్ల నియోజకవర్గం జనంపల్లి అనిరుధ్ రెడ్డిమహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బుధవారం శ్రీశైల పుణ్యక్షేత్రంలోని శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయాన్ని రాష్ట్ర ఆర్. అండ్. బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి దర్శించుకున్న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రి, ఎమ్మెల్యేలను సన్మానించి వేద పండితులచే ఆశీర్వచనాలు అందించారు.

సంబంధిత పోస్ట్