రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కింద 7500 రూపాయలు వెంటనే అమలు చేసి రైతుల ఖాతాలో వెయ్యాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు ప్రభుత్
వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వంగూరు మండలం రంగాపూర్ లో సిపిఎం మహాసభలు నిర్వహించారు. ప్రభుత్వం రైతు భరోసాను వె
య్యకపోవడం విషయంలో కూడా ప్రభుత్వం రైతులను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తుంది తప్ప రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.