నేటి నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

1088చూసినవారు
నేటి నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం
బుధవారం నుండి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభంకానుంది. పట్టణంలో భగీరథ కాలనీలో ఉన్న మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్లో మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొంటారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో వనపర్తి నాగర్ కర్నూల్ జిల్లాల సిబ్బంది మూల్యాంకనం ప్రక్రియలో పాల్గొనున్నారు. మూల్యాంకనం కోసం 1, 800 ఉపాధ్యాయులకు ఉత్తర్వులు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్