ప్రస్తుత సమాజంలో కొందరు మొబైల్కు బానిస అవుతున్నారు. ఇదే కోవలో ఓ మహిళ మొబైల్లో మాట్లాడుతూ తాను ఏం చేస్తుందో మర్చిపోయింది. కూరగాయలకు బదులుగా ఆడుకుంటున్న తన కుమారుడిని తీసుకెళ్లి ఫ్రిజ్లో పెట్టింది. కొంతసేపటికి భర్త ఇంటికి వచ్చి బాలుడి గురించి ఆరా తీశాడు. అనుమానంతో ఫ్రిజ్ డోర్ తీయగా అందులో బాలుడు సజీవంగా ఉన్నాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.