చివరి వరకు గుండెల్లో పెట్టి చూసుకుంటా: ఎమ్మెల్యే మేఘారెడ్డి

80చూసినవారు
చివరి వరకు గుండెల్లో పెట్టి చూసుకుంటా: ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాలులో గిరిజన నాయకుడు వనపర్తి మండల మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ అధ్యక్షతన గురువారం గిరిజన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గమ్యం తెలియని రోజునే నన్ను నమ్మి కార్యకర్తలు నాయకులు వచ్చారు. చివరి వరకు గుండెల్లో పెట్టి చూసుకుంటానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్