బెల్లంపల్లిలోని 28వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

70చూసినవారు
బెల్లంపల్లిలోని 28వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 28 వ వార్డు హన్మాన్ బస్తీలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గడపగడప ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామగిరి లావణ్య శ్రీనివాస్, మల్లేష్, వెంకటేష్, శ్యాం, నవీన్, ప్రేమ్, సరీష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్