విద్యార్థులచే ప్రతిజ్ఞ

66చూసినవారు
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని బుధవారం బెల్లంపల్లి పట్టణంలో జిల్లా పరిషత్ బజార్ ఏరియా ఉన్నత పాఠశాల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ హాజరై వారితో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు అఫ్జల్యుద్దీన్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you