పాఠశాలల బంద్ విజయవంతం.. ఏబీవీపీ

60చూసినవారు
పాఠశాలల బంద్ విజయవంతం.. ఏబీవీపీ
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దీపక్ కుమార్ తెలిపారు.. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తుందని డిమాండ్ చేస్తూ బందుకు పిలుపుకు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. బందులో పాల్గొన్న ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :