బస్సు ప్రమాదంలో మహిళ మృతి

23295చూసినవారు
బస్సు ప్రమాదంలో మహిళ మృతి
హుస్నాబాద్‌లో బస్సు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. సోమవారం డిపోలో భూక్య లక్ష్మి అనే మహిళ బస్సు టైర్ కింద పడడం వలన ఆమె స్పాట్‌లోనే మృతి చెందిందని కొడుకు తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్