తెలంగాణ బిజెపి మంత్రులను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు

83చూసినవారు
తెలంగాణ బిజెపి మంత్రులను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం నుంచి రెండోసారి పార్లమెంట్లో అడుగు పెడుతున్న కిషన్ రెడ్డిని, బండి సంజయ్ కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించినందుకై మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చలు అందించిన బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావును, ఈటెల రాజేందర్ అన్నను, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్