ఇవాళ UAE అధ్యక్షుడితో మోదీ రోడ్ షో..

551చూసినవారు
ఇవాళ UAE అధ్యక్షుడితో మోదీ రోడ్ షో..
నేడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ప్రధాని మోదీతో కలిసి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశామవుతారని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన తర్వాత సాయంత్రం 3కి.మీ. మేర రోడ్ షో కొనసాగుతుందని అహ్మదాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ సఫిన్ హసన్ తెలిపారు. రేపు వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో-2024ను మోదీ ప్రారంభించనున్నారు.