1919లో అమృత్సర్లో బ్రిటీష్వారు వందలాది మంది భారతీయులపై చేసిన దాడి.. జలియన్వాలాబాగ్ ఊచకోత సంఘటన మోతీలాల్ను మహాత్మా గాంధీతో కలిసి ఉద్యమంలో చేరడానికి ప్రేరేపించింది. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం, న్యాయవాద వృత్తిని వదులుకోవడం మరియు సరళమైన భారత జీవన శైలికి మారడం వంటివి ఆయన చేశారు. 1921లో మోతీలాల్ మరియు జవహర్లాల్ను బ్రిటిష్ వారు అరెస్టు చేసి ఆరు నెలల పాటు జైలులో ఉంచారు.