బడ్జెట్ ముద్రణ స్థలం ఎక్కడో తెలుసా?

74చూసినవారు
బడ్జెట్ ముద్రణ స్థలం ఎక్కడో తెలుసా?
కేంద్ర బడ్జెట్‌ను 1950 సంవత్సరం వరకు రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. అయితే ఆ ఏడాది అక్కడ బడ్జెట్ ప్రతులు లీకయ్యాయి. దీంతో వాటి ప్రింటింగ్ ప్రక్రియను దిల్లీలోని మింటో రోడ్‌లో ఉన్న ప్రెస్‌కి తరలించారు. 1980 సంవత్సరంలో నార్త్ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడే కేంద్ర బడ్జెట్‌ను ముద్రిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్