శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన (వీడియో)

72చూసినవారు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గోవా, వైజాగ్, లక్నో, కలకత్తా, చెన్నై, ముంబై, కొచ్చిన్ వెళ్ళవలసిన ఇండిగో విమాన సర్వీసులు రద్దుఅయ్యాయి. దాంతో ఐదు గంటల నుంచి పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు ఇండిగో టికెట్ కౌంటర్ దగ్గర ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్