మర్రిగూడ మండలం దామెరభీమనపల్లి అంగన్వాడీ కేంద్రాల టీచర్లు మరియమ్మ, లక్ష్మిల ఆధ్వర్యంలో అమ్మమాట అంగన్వాడిబాట కార్యక్రమ నిర్వహించారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు తప్పకుండా పంపించాలని, ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు సరిపడా పోషకాలను అందజేస్తుందన్నారు.