
చండూరు: ముస్లిం ఉపాధ్యాయులకు ఇఫ్తార్ విందు
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముస్లిం ఉపాధ్యాయులకు సోదర భావంతో గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎడ్ల బిక్షం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారావు, పి. యాదయ్య, బి. సైదులు, ఎస్. కె మజీద్, లతీఫ్, ఫిర్దోస్, సునీత జ్యోతి, ఎలిజబెత్, ఏ. రాజు, పి. యాదగిరి, సిఆర్పీ సైదులు, తదితరులు పాల్గొన్నారు.