మునుగోడు రూపురేఖలు మారుస్తాం : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

80చూసినవారు
మునుగోడు రూపురేఖలు మారుస్తాం : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి మునుగోడు రుపు రేఖలను మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో శనివారం కార్యకర్తలు, అధికారులతో వేర్వేరుగా సమావేశాలను నిర్వహించారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :