వాటర్‌ ట్యాంక్‌లో శవం

69చూసినవారు
వాటర్‌ ట్యాంక్‌లో శవం
నల్లగొండ మున్సిపాలిటీ లోని 28వార్డు, హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్ (26) గత నెల 24వ తేదీ నుండి కనిపించకుండా పోయాడు. అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెతకడం ప్రారంభించారు. సోమవారం పట్టణం లో 12 వ వార్డులో గల హిందూపూర్ వాటర్ ట్యాంకులో వంశీకృష్ణ యాదవ్ శివమై కనిపించాడు. అను మానాప్పద స్థితిలో మృతదేహం లభించడం తో స్థానికంగా కలకలం రేపింది.
Job Suitcase

Jobs near you