వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కుటుంబం

1084చూసినవారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కుటుంబం
వై.యస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి జగన్మోహన్ రెడ్డి, షర్మిల అని ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు జగన్ చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు. తండ్రి రాజారెడ్డి ముఠాకక్షల కారణంగా బాంబుదాడిలో మరణించడం జరిగింది. గుల్బార్గాలో వైద్యవిద్య చదువుతున్నప్పటి నుంచీ ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కె.వి.పి. రామచంద్రరావు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక ఆయన్ను సలహాదారుగా నియమించుకున్నాడు.

సంబంధిత పోస్ట్