వాటర్ బాటిళ్ల వాహనం బోల్తా డ్రైవర్ కు తీవ్ర గాయాలు

19202చూసినవారు
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం మినరల్ వాటర్ బాటిళ్ల లోడ్ తో వెళుతున్న ఐచర్ వాహనం బోల్తా పడింది. ఎస్ఐ సాయి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి కుంటాల మండలం కల్లూరు కు మినరల్ వాటర్ బాటిళ్లతో వెళుతున్న అదుపు తప్పి బోల్తా పడగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో పోలీస్ వాహనంలో బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :