కోనేరు కోనప్పని కలిసిన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ

82చూసినవారు
కోనేరు కోనప్పని కలిసిన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ
సిర్పూర్ కాగజ్ నగర్ ఇన్చార్జి మాజీ శాసన సభ్యులు కోనేరు కోనప్పని ఆదివారం అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఆమె వెంట నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్