ఆర్మూర్ లో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం

74చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్దుల గుట్ట పైన శ్రీ నవనాథ సిద్దేశ్వర మహా పిరమిడ్ మహా శక్తి క్షేత్రంలో అదివారం ధ్యాన ఆత్మ జ్ఞానం సందేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సీనియర్ మాస్టర్ మధుసూదన్ హాజరై మాట్లాడుతూ. ధ్యానం చేయడం వల్ల ఆత్మజ్ఞానం పొందాలని సూచించారు. ధ్యానం చేయడం వల్ల అనగా లాభాలు లేని వారన్నారు.

సంబంధిత పోస్ట్