![](https://media.getlokalapp.com/cache/b4/1c/b41c53ab1eafdc8bcce5424b10bf32f2.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
సావిత్రి దేవి పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం
బోధన్ మండల కేంద్రం చక్కెర నగర్ లోగల సావిత్రి దేవి పిరమిడ్ ధ్యాన మందిరంలో శనివారం పౌర్ణమి ధ్యానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పత్రీజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ గంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు ధ్యాన మందిరంలో పౌర్ణమి నాడు ధ్యానం చేయాలని ధ్యానులకు సూచించారు. పౌర్ణమి ధ్యానం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వారన్నారు.