ఆర్మూర్ లో దొంగల బీభత్సం

14249చూసినవారు
ఆర్మూర్ లో దొంగల బీభత్సం
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 21,22 వార్డులలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నయూముద్దీన్ ఇంట్లో నుంచి దాదాపు రూ.2 లక్షల నగదు, 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. గంగుబాయి ఇంటి తాళం పగలగొట్టి చోరీకి యత్నించగా అలికిడి రావడంతో దుండగులు పరారయ్యారని బాధితులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్