కేరళ పై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి..

1052చూసినవారు
కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలని సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద గురువారం దహనం చేశారు. రమేష్ బాబు, నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రాల హక్కులపై వివక్షపూరిత విధానాలను అమలు చేయడం సరికాదని అన్నారు. కేరళ ప్రభుత్వంపై కేంద్రం అనిచివేత ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాతంత్ర వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్