టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం

52చూసినవారు
టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం
భిక్కనూరు మండలంలోని రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి ఆదివారం హైదరాబాదులో నూతనంగా టిపిసిసి ప్రెసిడెంట్గా ఎన్నికైన మహేష్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, నిమాబాద్ జిల్లాకు టీపీసీసీ పదవి రావడం సంతోషకరమన్నారు. అలాగే జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్