క్రికెట్ ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలి

1087చూసినవారు
క్రికెట్ ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలి
క్రికెట్ ప్రేమికుల కోసం నిజామాబాద్ లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు వెంకట రాం రెడ్డి, సత్యపాల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో ఈనెల 30, 31 తేదీల్లో భారీ స్క్రీన్ ద్వారా ఉచితంగా క్రికెట్ మ్యాచ్ ను వీక్షించవచ్చన్నారు. క్రికెట్ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :