![ఎ. డి. ఎమ్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఘనంగా సన్మానం ఎ. డి. ఎమ్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఘనంగా సన్మానం](https://media.getlokalapp.com/cache/72/37/723783e5a6500a25df98626b7d02ee98.webp)
ఎ. డి. ఎమ్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఘనంగా సన్మానం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోర్టులోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఫస్ట్ అడిషనల్ కోర్టు ఏ. పి. పి గా నియామితులైన మహమ్మద్ రహీముద్దీన్ను బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, పి. రాజు, వసంత్, పిల్లి శ్రీకాంత్ , పులి జైపాల్, నారాయణ, బిట్ల రవి, శ్రీనివాస్, శ్రీమన్ తదితరులు పాల్గొన్నారు.