శంబుని గుడిలో ప్రత్యేక పూజలో పాల్గొన్న -అర్బన్ ఎమ్మెల్యే

561చూసినవారు
శంబుని గుడిలో ప్రత్యేక పూజలో పాల్గొన్న -అర్బన్ ఎమ్మెల్యే
ఉగాది పర్వదినం సందర్బంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శంబుని ఆలయంలో మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రతేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గాండ్ల లింగం, విశ్వహిందూ పరిషత్ నగర కార్యవహా, దత్రిక రమేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు, భాస్కర్, హరీష్ రెడ్డి, భూమేష్, కృష్ణ, పాల్గొన్నారు.