ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ), బైలడిలా ఐరన్ ఓర్ మైన్, కిరందుల్ కాంప్లెక్స్ కింది విభాగాల్లో 193 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివి ఉండాలి. ఏప్రిల్ 15, 16, 18, 19, 20, 21, 22, 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.