ఒకప్పుడు కార్పొరేటర్.. నేడు కేంద్ర మంత్రి

62చూసినవారు
ఒకప్పుడు కార్పొరేటర్.. నేడు కేంద్ర మంత్రి
బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకి కేంద్ర మంత్రి వరించింది. ఫస్ట్ నుంచి బీజేపీలోనే ఉన్న బండి సంజయ్ మొదట కార్పొరేటర్ గా గెలిచారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2019పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు.

ట్యాగ్స్ :